డా. సర్వేపల్లి రాధాకృష్ణన్

డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ గారు తిరుపతి వద్ద గల తిరుత్తని గ్రామం లో జన్మించారు.

శ్రీ రాధాకృష్ణయ్య గారు మద్రాసు ప్రసిడెన్సీ కాలేజీ లోను, కలకత్త యూనివర్సిటీ లోను, హార్రీస్ మాంచెస్టర్ కాలేజీ ( ఆక్స్ ఫర్డ్ ), మైసూర్ యూనివర్సిటి లలో ఉపన్యాసకులుగా పనిచేశారు. 

మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రారంభించడానికి ఆయన్ కృషి చాల ఉంది. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆయన కలసి ఆంధ్ర యూనివర్సిటి రావడానికి కృషి చేశారు. తొలుత విజయవాడలోను తరువాత గుంటూరులోను తొలి ఆంధ్ర యూనివర్సిటీని నిర్వహించారు. తరువాత విశాఖపట్టణానికి తరలించారు. 

శ్రీ రాధా కృష్ణయ్య గారి తత్వ విశ్లేషణ అంతా కూడా హిందూ మతము యొక్క ప్రసస్థి పైననే జరిగినది. వేదాంతమును ఆయన హిందూ మతములో భాగముగా కాకుండా వేదాంతము ఒక మతము గా అభివర్ణించారు. ఆయన మిషనరీలగురుంచి ఇలా అన్నారు, 

” నేను మన హిందూ మతములోగల విశేషములు తెలుసుకోవడానికి కారణము హిందు మతమును క్త్రైస్తవ మిషనరీలు విమర్శించడమే. మన మతములో గొప్పదనము ఏమిటి, లోపాలు ఏమిటి అనే కుతూహలము ఈ మిషనరీల వల్లనె నాలో కలిగింది. ” 

Book “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)”
Book “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)”

నా ఈ పుస్తకమును చదువదలచిన వారు నా సెల్ ఫోన్ నంబర్ 9866357268 కు Phone Pay ఫోన్ పె ద్వారా రు. 450/- పంపించి పోస్టల్ అడ్రసు తెలియ జేస్తూ వాట్మెసాప్ మెసేజ్ పెడితే పోస్ట్ ద్వారా పుస్తకము పంపబడును.

లేదా

పుస్తకమును Amazon అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp అమెజాన్ ద్వారా వెల రు. 450/-

ఆయన పాశ్చాత్య తత్వవేత్తల గురుంచి అయితే ఈ క్రింది విధంగా విమర్శించారు, ” పాశ్చాత్య తత్వవేత్తలు తమకు తాము చాలా హేతుబద్ధంగా వాదిస్తున్నామని చెబుతారు గాని నిజానికి వారి వాదన వారి క్త్రైస్తవ మత రంగు పూసుకొని ఉంటుంది “.

శ్రీ రాధాకృష్ణయ్య గారి జన్మ దినమైన సెప్టెంబర్ 5 వ తారీఖున భారత దేశం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటుంది.

ALSO READ MY ARTICLES ON

1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్ కు భారత దేశము తరపున అంబాసడర్ గా ఉన్నారు. రాజ్యాంగ పరిషత్ కు సభ్యుడుగా కూడా ఉన్నారు.

1962 లో భారత గణతంత్ర రాజ్యమునకు (రెండవ) అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.

నా ఈ పేజీలు  కూడా చదవండి

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

నా ఈ వ్యాసాలను కూడా చదవండి